ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఎలాంటి ఘోర పరాజయాన్ని చూసిందో అందరికీ తెలుసు. ఎన్నికల టైం లో కచ్చితంగా గెలుస్తామని చెప్పిన వైసీపీ కేవలం 11 స్థానాలతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో పార్టీ నేతల్లో అసహనం మొదలైంది. ఇలాంటి క్రమంలో ఈ పార్టీకి చెందిన మాజీ మంత్రి రోజాకు సంబంధించిన ఓ వార్త వైరల్గా మారింది. రోజా మొదట టీడీసీలో అడుగుపెట్టి 2009 ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీని వదిలి […]