ఆచార్య దెబ్బనుంచి చిరంజీవి, కొరటాల ఇద్దరూ ఇంకా కోలుకున్నట్టు లేదు. ఆచార్య వాళ్లను ఇంకా వెంటాడుతూనే ఉంది. తాజాగా ఓ 25 మందికి పైగా సీడెడ్ ప్రాంతం నుంచి సెకండరీ బయ్యర్లు, ఎగ్జిబిటర్లు కలిపి హైదరాబాద్లోని కొరటాల ఆఫీస్కు వచ్చారట. వీరంతా అక్కడే మకాం వేసి తమ నష్టం భర్తీ చేసే వరకు కదలం అని చెప్పేశారట. రాత్రంతా వీళ్లు అక్కడే ఉండడంతో పాటు తెల్లవారాక అక్కడే బ్రెష్ చేసి స్నానాలు కూడా చేశారని టాక్ ? […]