సోషియా ఖురేషి ఉగ్రవాది సోదరి.. మతం కూడా అదే.. బీజేపీ మినిస్టర్ సెన్సేషనల్ కామెంట్స్

ఏప్రిల్ 22 పహల్గాం ఉగ్రదాడి మొత్తం ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా ఈ దాడిలో 26 మంది టూరిస్టులు మరణించారు. ముఖ్యంగా మతం అడిగిమరీ హిందువులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు.. ప్రకృతి ఒడిలో సేద తీరాలని వచ్చిన అందరికీ నరకం చూపించారు. ఆ 26 మంది ఊహించని రీతిలో మృత్యువడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే.. పాహ‌ల్గాం లోయ‌ల్లో ఆనంద కేరింతలు కాస్త.. ఆర్తనాదాలుగా మారిపోయాయి. అక్కడ అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఈ […]

ఏకంగా 72 సాంగ్స్ రిలీజై రికార్డు క్రియేట్ చేసిన ఏకైక మూవీ.. ఏదో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో ఏ సినిమా రూపొందించినా.. ప్రతి సినిమాలోని పాటలకు ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. అందులోను బాలీవుడ్ సినిమాల్లో పాటలకు ఎలాంటి ఇమేజ్ ఉంటుందో తెలిసిందే. కథలో భాగంగానే ఇంట్రెస్టింగ్గా పాటలను డిజైన్ చేస్తూ ఉంటారు. బ్రేకప్, ప్రేమ కథలు ఇలా అన్ని పాటలోనే వివరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే క్యాస్టింగ్ అంతా ఫిక్సయిన తర్వాత.. మొదట ఆలోచించే విషయం పాటలు ఎవరు పాడుతారు.. ఎక్కడ రూపొందిస్తారు.. ఎప్పుడు ఏ పాట వస్తుందని ఎంతో ప్లానింగ్ […]

మంచు విష్ణుని టార్గెట్ చేస్తున్న పవన్.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో..?

టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అంటూ రిలీజ్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు సినిమా సినిమా షూట్‌ని ఎట్టకేలకు పూర్తిచేసుకుని రిలీజ్ కు సిద్ధమైంది. ఈ క్రమంలోనే తాజాగా సినిమా అమెజాన్ ప్రైమ్ డీల్ కూడా క్లోజ్ అయిందట. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. దాదాపు రూ.120 కోట్ల‌కు ఈ డీల్ లాక్ అయినట్లు సమాచారం. ఇక ఈ సినిమా ట్రైలర్ కట్ విషయంలో […]

ఆ తమిళ్ డైరెక్టర్ కు బాలయ్య గ్రీన్ సిగ్నల్.. మ్యాటర్ ఏంటంటే..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకుంటూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. చివరిగా నాలుగు సినిమాలతో హిట్స్ అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం వరుస సినిమాల లైనప్‌తో యంగ్ దర్శకులకు అవకాశాలు ఇస్తూ బిజీబిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే బోయపాటి డైరెక్షన్‌లో అఖండ సీక్వెల్ గా అఖండ 2 తాండవంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మరోసారి గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బాలయ్య. ఈ సినిమా […]

పాతికేళ్ల ప్రామిస్‌ను మనవడి కోసం బ్రేక్ చేసిన ఎన్టీఆర్ పెద్ద కొడుకు.. దెబ్బకు అందరూ ఫిదా

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం నుంచి మూడో తారం ఎన్టీఆర్ అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. జానకిరామ్ కొడుకు తారక రామారావు హీరోగా.. వైవిఎస్ చౌదరి డైరెక్షన్‌లో ఓ సినిమా రూపొందనుంది. తాజాగా.. ఈ సినిమా లాంఛనాలతో మొదలైంది. సినిమా ప్రారంభోత్సవం వేడుకకు నందమూరి, నారా కుటుంబ సభ్యులంతా పాల్గొని సందడి చేశారు. జానకిరామ్ కొడుకు ఎన్టీఆర్‌కు అందరి ఆశీస్సులు అందించారు. కాగా ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకల్లో సీనియర్ ఎన్టీఆర్ కొడుకు నందమూరి మోహనకృష్ణ చేసిన ఓ […]

తారక్ పై ఒక్కసారిగా ఎగబడిన ఫ్యాన్స్.. సహనం కోల్పోయి ఏం చేశాడంటే..?

లండన్ రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో నిర్వహించిన ఆర్‌ఆర్ఆర్ లైవ్ కాన్సర్ట్‌ గ్రాండ్ లెవెల్‌లో జరిగింది. రాజమౌళి, కీరవాణి, తారక్‌, చ‌రణ్‌ ఒకే వేదికపై కనిపించడంతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. స్టేజ్‌పై తారక్‌ను చరణ్ ఆత్మీయంగా హత్తుకోవడం షోకే హైలెట్. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరు ఒకే వేదికపై కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక ఆర్‌ఆర్‌ఆర్ త‌ర్వాత పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ ద‌క్కించుకున్న చ‌ర‌ణ్‌, తార‌క్ ఎక్క‌డ క‌నిపించిన ఫ్యాన్స్ వీళ‌తో […]

ఆపరేషన్ సింధూర్:పాకిస్తాన్ కు ఎంత నష్టమో తెలుసా 70 ఏళ్ల హిస్టరీలో ఇదే తొలిసారి..!

ప‌హ‌ల్గామ్ దాడి తర్వాత మోడీ ప్రభుత్వం ఆపరేషన్స్ సింధూర్‌ను ప్రవేశపెట్టి పాకిస్తాన్ పై దాడిలు చేసి ఏకంగా 100 మంది ఉగ్రవాదులను మట్టు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మోడీ సర్కార్ ఆపరేషన్ సింధూర్‌ పేరుతో.. పాకిస్తాన్ పై ఎదురుదాడిలో సక్సెస్ అందుకుంది. ఆపరేషన్ సింధూర్‌ పాకిస్తాన్ పై ప్రయోగించిన నరేంద్ర మోడీ సర్కార్.. 9 ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా పెట్టుకొని దాడి చేసి కుప్ప కూల్చేశాయి. అర్ధరాత్రి ఒంటిగంట 44 నిమిషాలకు సోషల్ మీడియాలో పోస్ట్ […]

రాజమౌళి పై లోకేష్ సెటైర్లు.. 3 ఏళ్లు టైం పట్టడానికి నేనేం RRR చేయట్లేదు అంటూ..!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజన్‌కు ఎలాంటి క్రేజ్, పాపులారిటి ఉందో తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో మంచి ఇమేజ్ను సంపాదించుకున్న లోకేష్.. ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా డైరెక్టర్‌గా దూసుకుపోతున్నాడు. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ కూలి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్న లోకేష్.. తర్వాత పలు సీక్వెల్స్ తో పాటు.. క్రేజీ ప్రాజెక్టులతోను సందడి చేయనున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేష్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆయన […]

సీజ్‌ఫైర్ విమర్శల వేళ..  మీడియా ముందుకు మోడీ.. ప్రసంగం దేని గురించి అంటే..?

ప‌హ‌ల్గాం ఉగ్ర‌ దాడి తర్వాత.. భారత్‌ చేపట్టిన ఆపరేషన్ సింధూర విషయంలో త్రివిధ దళాలు ఎంతో శ్రమించి విజయాన్ని సాధించాయి. పాకిస్తాన్ ఎదురు దాడులనింటిని స్ఫూర్తితో తిప్పి కొట్టాయి. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ నేపథ్యంలో ప్రధాని మోడీ మౌనాన్ని కొనసాగించారు. అయితే ఆపరేషన్ సింధుర్‌ ఇప్పటికీ కొనసాగుతుందని తాజాగా ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మోడీ.. ఈరోజు రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి మీడియా ముందు ప్రసంగించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆపరేషన్ […]