వాక్సిన్ వేయించుకొని వారి విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం …?

కరోనా వైరస్ కారణంగా ప్రజలు అందరు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ వైరస్ ను తరిమికొట్టేందుకు ప్రజలు అందరు తప్పనిసరిగా వాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ ఈ అయినా గాని కొంతమంది మాత్రం వాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రావడం లేదు.ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.. నవంబర్‌ 1 వ తేదీ లోగా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ వేయించుకోవాలని లేదంటే వ్యాక్సిన్‌ తీసుకోని వారి రేషన్, ఫించన్ కట్ […]

వ్యాక్సినేషన్ పై కొత్త మార్గదర్శకాలు … ?

కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం 75% వ్యాక్సిన్‌ను వ్యాక్సిన్ తయారీదారుల నుంచి కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఉచితంగా ఇస్తుంది. కొత్త మార్గదర్శకాలలో 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి, టీకా సరఫరా షెడ్యూల్‌లో రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్వంత ప్రాధాన్యతను నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్ ధరను తయారీ సంస్థలు మాత్రమే ప్రకటిస్తాయని ఆ మార్గదర్శకాలలో పేర్కొన్నారు. టీకాల వృథాను బట్టి రాష్ట్రాలకు వ్యాక్సిన్ కేటాయింపుల్లో కోత […]

24వేల మంది చిన్నారులకు కరోనా?

ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు వారాల్లో సుమారు 2.3 లక్షల కరోనా కేసులు నమోదు కాగా… వీరిలో 23,920 మంది 18 ఏళ్లలోపు పిల్లలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో ఐదు సంత్సరాల లోపువారు 2,209 మంది మంది ఉన్నారు. రాష్ట్రంలోనే ప్రధాన హాట్ స్పాట్ అయిన తూర్పు గోదావరిలో సుమారు 4,200 మంది చిన్నారులు కోవిడ్ బారిన పడినట్లుగా వైద్యులు గుర్తించారు. చిత్తూరు జిల్లాలోనూ సుమారు 3,800 మంది పిల్లలు కరోనా సోకినట్లుగా తెలుస్తోంది. అయితే థర్డ్‌వేవ్‌పై […]

అక్కడ వాక్సిన్ తీసుకుంటే బిర్యానీ , బంగారం…?

తమిళనాడులో ఓ స్వచ్ఛంద సంస్థ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. వ్యాక్సిన్‌ వేయుంచుకున్న వారికి లక్కీ డ్రా రూపంలో విలువైన వస్తువులను అందిస్తోంది. ఈ లక్కీ డ్రాలో బిర్యానీ, మిక్సీ​ గ్రైండర్‌, 2 గ్రాముల బంగారం, రిఫ్రిజిరేటర్‌, వాషింగ్‌ మెషిన్‌, స్కూటర్‌ను బహుమతులుగా ఇస్తామని చెప్పడంతో ప్రజలు టీకా వేయించుకోవడానికి ముందుకొస్తున్నారు. కోవలం ప్రాంతంలో సుమారు 7000 జనాభా ఉండగా, గత రెండు నెలల్లో కేవలం 58 మందికి మాత్రమే వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. వ్యాక్సిన్‌ వేసుకునే వారి […]

వారికీ కేంద్రం బంపర్ ఆఫర్..!

కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తూ వస్తోంది. కోవిడ్ 19 నుంచి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు కూడా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించాయి. మార్చి 1 నుంచే ఇది ప్రారంభమైంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకోవాలి. అప్పుడే కరోనా నుంచి రక్షణ పొందొచ్చు. వ్యాక్సినేషన్ పెంచడానికి కేంద్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమంతో ముందుకు వచ్చింది. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారు రూ.5 వేలు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. దీనికోసం మీరు ఒక పని చేయాల్సి ఉంటుంది. […]

వ్యాక్సినేషన్ విషయంలో కొత్త మార్గదర్శకాలు

కరోనా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖకు నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సినేషన్ అడ్మినిస్ట్రేషన్ కొన్ని ప్రతిపాదనలు చేసింది. వాటిని ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం.. అమలు చేయాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం..కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారు నెగెటివ్ వచ్చిన 3 నెలల తర్వాతే కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఫస్ట్ డోస్ తీసుకున్న వారికి కరోనా వస్తే వారికి పూర్తిగా తగ్గిన తర్వాతే మళ్లీ సెకండ్ డోస్ తీసుకోవాలి. వ్యాధి నుంచి […]

వ్యాక్సిన్ ఇవ్వ‌లేద‌ని ఏఎన్ఎంపై దాడి..!

కొవిడ్ మ‌హ‌మ్మారి విరుచుకుప‌డుతున్న‌ది. ఆక్సిజ‌న్ అంద‌క వంద‌లా మంది ప్రాణాల‌ను కోల్పోతున్నారు. మ‌రోవైపు క‌రోనా బాధితుల‌కు ఏడాది వైద్యాధికారులు అవిశ్రాంతంగా సేవ‌ల‌ను అందిస్తున్నారు. ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి చికిత్స చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు మూర్ఖులు వైద్య‌సిబ్బందిపై దాడుల‌కు దిగుతున్నారు. ఇటీవ‌ల మాస్క్‌ల‌ను పెట్టుకోవాల‌ని సూచించిన ఓ న‌ర్స్‌పై, శానిటేష‌న్ సిబ్బందిపై ఇద్ద‌రు యువ‌కులు దాడుల‌కు దిగారు. తాజాగా ఇలాంటి సంఘ‌ట‌నే మ‌రొక వెలుగుచూసింది. ఖైరతాబాద్ వెల్ నెస్ సెంటర్ లో ఏఎన్ఎం మంజుల, ఆశా వర్కర్ మల్లీశ్వరి […]

18 ఏళ్లు నిండాయా..అయితే వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండిలా!

కంటిని క‌నిపించ‌కుండా వేగంగా విజృంభిస్తూ ప్ర‌జ‌ల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న క‌రోనా వైర‌స్‌.. ఎప్పుడు అంతం అవుతుందో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. ఈ మ‌హ‌మ్మారిని నిర్మూలించేందుకు ప్ర‌పంచ‌దేశాల్లోనూ వ్యాక్సిన్ పంపిణీ జోరుగా కొన‌సాగుతోంది. భార‌త్‌లో ఇప్ప‌టికే 14 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ అందించారు. తొలి దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం జనవరి 16న ప్రారంభం కాగా.. రెండో దశ మార్చి 1 నుంచి, మూడవ దశ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. ఇక నాలుగో దశలో […]

క‌రోనా ఉధృతి.. బ్యాంకుల కీల‌క నిర్ణ‌యం..

కరోనా కరాళ నృత్యం చేస్తోంది. తెలుగు రాష్ట్రాలను మహమ్మారి పట్టి పీడిస్తుంది. రోజు రోజుకు కరోనా కేసులు ఎక్కువవడంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్ప‌టికే నైట్ కర్ప్యూ పెట్టిన విషయం తెల్సిందే. రైలు, బస్సు వేళలను కూడా మార్చారు. అన్ని రంగాలు కూడా త‌మ ప‌నివేళ‌ల‌ను కుదించుకున్నాయి. అందుల భాగంగా తాజాగా బ్యాంకింగ్ రంగంలోనూ పనివేళలు కుదిస్తున్నట్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ప్రకటించింది. కరోనాను కట్టడి చేసే చర్యల్లో భాగంగా బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం […]