ఆరోగ్యం
యాలకుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా..?
మన వంటింట్లో దొరికేటువంటి వంట దినుసులలో యాలకులు కూడా ఒకటి. వీటి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వీటిని ఎక్కువగా వంటలలో వేయడానికి ఉపయోగిస్తూ ఉంటాము. ఇక ఇందులోని గింజలు దివ్యౌషధంగా ఉపయోగపడతాయి....
రైస్ కుక్కర్ లో అన్నం వండుతున్నారా..అయితే అంతే..?
ఈ మధ్య కాలంలో మనం వంట ఎలా చేస్తున్నామో మీ అందరికీ తెలిసిన విషయమే. పూర్వకాలంలో మనం అన్నాన్ని వండటానికి ఒక గంట ముందు నుంచే బియ్యాన్ని నానబెట్టి, ఆ బియ్యాన్ని కట్టెల...
తెలంగాణాలో డెల్టా వేరియంట్ విజృంభణ..కేసులు ఏంతంటే..?
SARS-CoV-2 ఇటీవల తన పంజాను మరింత వేగవంతం చేస్తోంది. అందరూ ఇప్పటివరకు కరోనా కేసులు కొంతవరకు తగ్గుముఖం పట్టాయి.. అని అనుకుంటున్న నేపథ్యంలోనే, ఇప్పుడు మరోసారి ఈ కోవిడ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి...
ఆడపిల్లలు త్వరగా మెచ్యూరిటీ అవ్వడానికి కారణం ఇదేనా..?
సాధారణంగా పూర్వ కాలంలో అమ్మాయిల మెచ్యూరిటీ వయసు 12 సంవత్సరాలు లేదా 13 సంవత్సరాల..ఆ వయసు తర్వాత వారు యుక్తవయసుకు రావడం జరుగుతుంది. కానీ ఇటీవల కాలంలో ఆడపిల్లలు ఎనిమిది సంవత్సరాలు కూడా...
వైరల్ : జికా వైరస్ లక్షణాలు, జాగ్రత్తలు ఇవే..
కొద్దిరోజులుగా ప్రపంచమంతా కరోనా వైరస్ తో అతలాకుతలం అయింది. ఇప్పుడు సరికొత్తగా మరొక ముప్పు ముంచుకొస్తోంది ప్రజలకు. అదేమిటంటే జికా వైరస్ అట. ఇది కేరళలో 60 మందికి పైగా పాకినట్లు తెలుస్తోంది.ఇక...
అనంతపురంలో తీవ్ర విషాదం.. ఆక్సిజన్ అందక..
కొవిడ్ సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్నది. ఊపిరాడనివ్వడం లేదు. రెండో దఫాలో చాలా మంది శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో, ముఖ్యంగా ఆక్సిజన్ అందకనే ప్రాణాలను కోల్పోతుండడం విచారకరం. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, ఒడిశా,...
600 మంది సిబ్బందికి కరోనా.. ఎస్బీఐ కీలక నిర్ణయం
కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నది. మొదటి విడత కంటే రెండో విడతలో సుడిగాలిలా జనాన్ని చుట్టేస్తున్నది. పదుల సంఖ్యలో ఉద్యోగులు వైరస్ బారిన పడుతున్నారు. కరోనా రెండో వేవ్లో తెలంగాణ వ్యాప్తంగా కేవలం...
ఆక్సిజన్ సిలిండర్ లీకై 22 మంది రోగులు మృతి..!
ఒకవైపు దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్నది. వేలాది మంది ప్రాణాలను బలిగొంటున్నది. అదేవిధంగా తీవ్ర ఆక్సిజన్ కొరత నెలకొన్న నేపథ్యంలోనూ పలువురు మృత్యువాత పడుతున్నారు. ఇప్పటిక ఆక్సిజన్ను పొదుపుగా వాడాలని ప్రభుత్వం, అధికారులు...
భారత్లో కరోనాపై సీసీఎంబీ సంచలన ప్రకటన
భారత్లో కరోనా తీవ్రతరం అవుతోందని, వైరస్ ఎప్పటికప్పుడు ఉత్పరివర్తనం చెందుతోందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా సంచలన ప్రకటన చేశారు. వచ్చే మూడు వారాలు దేశానికి కీలకమని.. వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే ప్రతి...
నాకు కరోనా.. సారీ చచ్చిపోతున్నాఅంటూ పేరేంట్స్కు ఫోన్..
ఏడాది కాలంగా మానవాళిని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి మరోమారు అల్లకల్లోలం సృష్టిస్తున్నది. ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నది. వైరస్ బారిన పడినవారి సంగతేమో కానీ, ఎక్కడ వ్యాధి సోకుంతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. వైరస్పై,...