బాబుకు దెబ్బ మీద దెబ్బ..ఉండవల్లి ఎంట్రీ అందుకేనా?

టి‌డి‌పి అధినేత చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆయన రిమాండ్ లో ఉన్నారు. ఇప్పుడు ఆ రిమాండ్ ముగింపు దశకు వచ్చింది. ఇటు ఏసీబీ కోర్టులో సి‌ఐ‌డి కస్టడీపై వాదనలు పూర్తి కాగా, తీర్పు రావాల్సి ఉంది. అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై తీర్పు రావాల్సి ఉంది. అందుకే ఏసీబీ కోర్టు కస్టడీపై తీర్పు వాయిదా వేసింది. ఇక హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టేయడం ఖాయమని, అలాగే సి‌ఐ‌డి […]

ఉండవల్లితో వైసీపీ రాజకీయం..కోటంరెడ్డి టార్గెట్ అందుకేనా?

ఏపీ రాజకీయాల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి చెప్పాల్సిన పని లేదు..ప్రస్తుతానికి ఆయన రాజకీయాల్లో లేకపోయినా..ఆయన ఎప్పుడు రాజకీయాలే చేస్తారని చెప్పవచ్చు. అది కూడా జగన్‌కు అనుకూలంగా ముందుకెళుతు ఉంటారు. జగన్‌కు పరోక్షంగా సాయం చేస్తుంటారనే చెప్పాలి. గతంలో టి‌డి‌పి అధికారంలో ఉండగా, ఆ ప్రభుత్వాన్ని ఏ స్థాయిలో విమర్శించారో చెప్పాల్సిన పని లేదు. జగన్‌కు లబ్ది జరిగేలా ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు పెట్టి చంద్రబాబు ప్రభుత్వాన్ని నెగిటివ్ చేసేవారు. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఉంది..ఇప్పుడు […]

టీడీపీకి నైతికబలం ఇస్తున్న ఉండవల్లి మాటలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఉన్న విలువ అందరికీ తెలుసు. తాను నమ్మిన విషయాన్ని ముక్కుసూటిగా చెప్పే వ్యక్తిగా, దాని కోసం ఎంతవరకైనా తెగించి పోరాడే వ్యక్తిగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆత్మీయులైన మేధావి నాయకులలో ఉండవల్లి అరుణ్ కుమార్ కు ముందు వరుసలో ఉంటారు. వైఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఆయన మార్గదర్శి వ్యవహారాలకు సంబంధించి ‘ఈనాడు’ రామోజీరావు మీద కేసులు […]

ఉండవల్లి అమరావతి టూర్.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్

నిత్యం వార్త‌లో నిలుస్తూ.. సంచల‌నాల‌కు మారు పేరుగా నిలిచే మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ మ‌రోసారి అంద‌రికీ షాక్ ఇచ్చారు. 2014 ఎన్నిక‌ల త‌ర్వాత కాంగ్రెస్‌లో ఉన్న అతి కొద్ది మంది నేత‌ల్లో ఆయన‌కూడా ఒక‌రు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు అంటే.. ఒంటికాలిపై లేస్తూ ఎప్పుడూ విమ‌ర్శ‌లు చేస్తూ ఉంటారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న వైసీపీలో చేరిపోతార‌నే ప్ర‌చారం కూడా జ‌రిగిపోయింది. అలాంటి ఉండ‌వ‌ల్లి.. ఏపీ ప్ర‌భుత్వం నిర్మించిన తాత్కాలిక స‌చివాల‌యాన్ని సంద‌ర్శించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించ‌క‌మాన‌దు. అంతేకాదు.. […]

రాజ‌కీయ చాణుక్యుడికి వైసీపీ ఎంపీ టిక్కెట్‌ ఖ‌రారైన‌ట్టే

ఏపీలో రాజ‌కీయ పోరు నిన్న‌టి వ‌ర‌కు టీడీపీ, వైసీపీ మ‌ధ్యే ఉన్నా పవ‌న్‌క‌ళ్యాణ్ జ‌న‌సేన ఎంట్రీతో ముక్కోణంగా మారింది. అయితే జ‌న‌సేన ప్ర‌భావం రాష్ట్రం మొత్తం ఉంటుందా ? లేదా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కే ప‌రిమిత‌మ‌వుతుందా ? అని ప్ర‌శ్నించుకుంటే ప్ర‌స్తుతానికి జ‌న‌సేన ప్ర‌భావం కొన్ని చోట్ల మాత్ర‌మే ఉండే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇక ఈ వేడి ఎలా ఉంటే గ‌తంలో కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగి, ఆ పార్టీలోనే ఉన్న వారు, ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు […]

వైకాపాలోకి రాజ‌కీయ మేథావి..!

స‌మైక్యాంధ్ర రాజ‌కీయాల్లో త‌ల‌పండిన మేథావిగా గుర్తింపు తెచ్చుకున్న ఓ సీనియ‌ర్ పొలిటిషీయ‌న్ అడుగ‌డుగులు వ‌డివ‌డిగా ఇప్పుడు వైసీపీ వైపే ప‌డుతున్నాయి. కాంగ్రెస్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఆ వ్య‌క్తికి దివంగ‌త మాజీ సీఎం వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి వీక్‌నెస్‌గా పేరుంది. ఆ వ్య‌క్తి ఎవ‌రో కాదు మాజీ ఎంపీ, అప‌ర రాజకీయ చాణుక్యుడుగా పేరున్న ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌. కాంగ్రెస్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి అత్యంత న‌మ్మ‌క‌స్తుల్లో ఒక‌రు. ఉండ‌వ‌ల్లి మాట అంటే వైఎస్ […]