బాలయ్య అన్ స్టాపబుల్.. కు పోటీగా స్టార్ హీరోస్..!!

టాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు పొందిన రానా, విజయ్ దేవరకొండకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో తమ ప్రమోషన్స్ కోసం ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు కూడా పలు రకాల టివి యాడ్స్ లో కనిపిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం తెలిసి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇద్దరు బాలయ్య హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపాబుల్ షో కి వస్తున్నారని […]

కేసీఆర్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా….!

సిద్దిపేట జిల్లాలో ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు కొనాయిపల్లి వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా.., దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాయి. సిద్దిపేట జిల్లాలో ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచాయి. సీఎం కేసీఆర్ కొనాయిపల్లిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొనాయిపల్లిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం కేసీఆర్ సెంటిమెంట్ ఆలయం. ఏ ముఖ్యమైన కార్యం తలపెట్టినా ఇక్కడి […]

కేసీఆర్‌పై మోదీ సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణ సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బాగోతాన్ని మీకు చెబుతున్నానంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే.. బీఆర్ఎస్ పాపాలను ఒక్కొక్కటి బయటకు తీస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. ప్రధాని మోదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఘాటు విమర్శలు చేశారు. నిజామాబాద్‌ జిల్లా బీజేపీ జనగర్జన సభలో ప్రసంగించిన ప్రధాని.. ఇంతకు ముందెప్పుడూ చెప్పని ఓ రహస్యం మీకు చెబుతున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు బీఆర్ఎస్‌, […]

బాలయ్య అన్ స్టాపబుల్ -3 పై అదిరిపోయే అప్డేట్..!!

తెలుగు బుల్లితెరపై అతిపెద్ద షో లలో అన్ స్టాపబుల్ షో కూడ ఒకటీ. ఈషో ఆహ లో ప్రసారం కాబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ షో కి ఎంతటి క్రేజీ ఉందో చెప్పాల్సిన పనిలేదు.. నందమూరి బాలకృష్ణ హొస్టుగా ఈ షో కి వ్యవహరిస్తూ ఉన్నారు. ఓటిటి రంగంలోని ఒక సంచలనంగా మారిపోయింది అన్ స్టాపబుల్.. ఇప్పటివరకు రెండు సీజన్లను పూర్తి చేసుకున్న ఒకటి నుంచి మరొక సీజన్ బ్లాక్ బస్టర్ ని అందుకోవడం జరిగింది. […]

కేవీపీ-కిరణ్‌లతో కాంగ్రెస్-కమలానికి డ్యామేజ్.!

తెలంగాణ ఎన్నికలు వస్తే చాలు..తెలంగాణ సెంటిమెంట్ అనేది తీసుకురావడం బి‌ఆర్‌ఎస్ పార్టీకి అలవాటైన పని. ఇప్పటివరకు అదే సెంటిమెంట్ తో బి‌ఆర్‌ఎస్ గెలుస్తూ వస్తుంది. 2014 ఎన్నికల్లో తెలంగాణ తెచ్చిన పార్టీగా గెలిచింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో టి‌డి‌పి పొత్తు పెట్టుకుంది. దీన్ని కే‌సి‌ఆర్ అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. అదిగో చంద్రబాబు మళ్ళీ తెలంగాణ పై పెత్తనం చెలాయించడానికి వస్తున్నారని ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్దిపొందారు. అయితే ఈ సారి ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే […]

కాక రేపుతున్న తెలంగాణ పాలిట్రిక్స్…!

తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని ప్రధాన పార్టీల నేతలు తెలంగాణపై ఫోకస్ పెట్టాయి. తెలంగాణ విమోచన దినోత్సవం రోజునే ఇద్దరు అగ్రనేతలు తెలంగాణలో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఒకేరోజు తెలంగాణలో పర్యటించనున్నారు. సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ, సోనియా గాంధీ తెలంగాణలో పర్యటించేందుకు ఏర్పాట్లు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్‌ 17న ప్రధానమంత్రి మోదీ సభకు బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. […]

ఎమ్మెల్యేలకు ఎర్త్‌ పెడుతున్న ఎమ్మెల్సీలు….!

బీఆర్ఎస్‌లో చాలా మంది ఎమ్మెల్సీలు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎర్త్ పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం రేసులోకి దూసుకొచ్చి ఎమ్మెల్యేలకు షాక్‌ ఇస్తున్నారు. ఎమ్మెల్సీలు సిట్టింగ్ ఎమ్మెల్యే అనుచరులనే తమవైపు తిప్పుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పటికీ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అధ్యక్షా అనాలని ఉవ్విళ్లూరుతున్నారు బీఆర్ఎస్‌ నేతలు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడటంతో సిట్టింగ్‌లకు చెక్‌ పెట్టి సీటు దక్కించుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. దీంతో తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే వర్సెస్‌ […]

కేసీఆర్ సర్కార్‌ను ఇబ్బంది పెడుతున్న పథకాలు…!

ఎన్నికల ముందు కేసీఆర్ ప్రభుత్వం తీసుకువస్తున్న సంక్షేమ పథకాలు అధికార పార్టీలో చిచ్చుపెడుతున్నాయి. లబ్దిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలకు పవర్స్ ఇవ్వడం పట్ల సొంత పార్టీలోనే వ్యతిరేకత వస్తోంది. మెజార్టీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే వర్సెస్ లోకల్ లీడర్స్‌గా సీన్ మారుతోంది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న కేసీఆర్ అందుకోసం సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. రెండు పర్యాయాల పాలనపై అసంతృప్తిగా ఉన్న ప్రజలను ఆకర్షించడానికి వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఒక్కో వర్గాన్ని మచ్చిక చేసుకోవడానికి ఎన్నికల పథకాలను […]

ఎన్నికల వరాలు..కేసీఆర్ పక్కా ప్లాన్.!

మొత్తానికి ఎన్నికల ముందు కే‌సి‌ఆర్ ప్రభుత్వం..ప్రజలపై వరాల జల్లు కురిపించింది. మరో రెండు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో..ప్రజలని ఆకర్షించే విధంగా కే‌సి‌ఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజా కేబినెట్ సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నిర్ణయించింది. దీంతో ఆర్టీసీలో పని చేస్తున్న 43,373 మంది కార్మికులు ఇక ప్రభుత్వ ఉద్యోగులు కానున్నారు. ఈ అంశం రాజకీయంగా కూడా బి‌ఆర్‌ఎస్ […]